గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ కి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ,స్పోర్ట్స్ అడ్వైసర్ జితేందర్ రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, వీసీ & ఎండీ సోని బాల దేవి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ,యంగ్ ఇండియా యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డా.కిషోర్ , ఓఎస్డి నర్సయ్య, రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ స్పోర్ట్స్ అధికారులు హాజరయ్యారు.









