పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కలు చోరీ…!

0
3

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విఎస్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ప్రారంభించారు.రైతులు మక్కలను  ఆరబోసుకున్నారు .

బుధవారం రాత్రి కురిసిన ఈదురు గాలులకు రైతులు ఎవరు కూడా మార్కెట్ యార్డులు లేకపోవడంతో దొంగలు పడ్డారు. బంధంపల్లికి చెందిన రైతు దామోదర్ మక్కలు ఆరబెట్టుకోగా రాత్రి సమయంలో సుమారు 6 క్వింటాల వరకు దోచుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.