పుంగనూరు: చెట్టును ఢీకొని బోల్తాపడ్డ ఆటో

0
4

అన్నమయ్య జిల్లా, పుంగునూరు మండలం, రాంపల్లె వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన నూర్ బాషా (42), యాస్మిన్ (35), యూబి కాంపౌండ్ కు చెందిన సుమన్ తాజ్ (32) పుంగనూరుకు ఆటోలో వెళ్తుండగా, రాంపల్లె వద్ద ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిని పుంగనూరు ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి.