పుంగనూరు: బండ రాయి పడి వలస కార్మికుడి మృతి

0
6

పుంగనూరు మండలం, పాలెంపల్లి సమీపంలోని ఓ కార్వీలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్ నాయక్ అనే వలస కార్మికుడు మంగళవారం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బండరాయి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని మదనపల్లె ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వేలూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.