ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశం: పాల్గొన్న పోచారం, కలెక్టర్, ఎమ్మెల్యేలు

0
4

జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి గారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ  పాల్గొనడం జరిగింది.