మదనపల్లెలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏ.రెడ్డయ్య (35) విధులు నిర్వర్తిస్తుండగా అస్వస్థతతో మృతి చెందారు. ఆదివారం జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, రామసముద్రం చెక్పోస్ట్లో పనిచేస్తున్న రెడ్డయ్యకు తీవ్ర అస్వస్థత కలగడంతో సహచరులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. సిబ్బంది ఆయనకు నివాళులర్పించా









