పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం, రాంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రాంచరణ్ మృతదేహాన్ని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదురుగా అంబులెన్స్ లో ఉంచి బుధవారం రాత్రి నుంచి ధర్నా కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గురువారం ఉదయం బాధితులకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించడంతో ధర్నా విరమించారు# కొత్తూరు మురళి.










