పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శెట్టిపేట సమీపంలో మంగళవారం పంట పొలాల్లోకి అదుపు తప్పి కారు దూసుకెళ్లింది. చౌడేపల్లి నుంచి పలమనేరు వైపు అతివేగంగా వెళుతున్న కారు, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న లోతట్టు ప్రదేశంలోని పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి# కొత్తూరు మురళి.










