శ్రీవిరూపాక్షి మారెమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం

0
2

పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లికి అర్చక స్వాములు మంగళవారం పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, ఫల పుష్పాలతో అలంకరించారు. అమ్మవారిని మహిమాన్విత స్వరూపిణిగా భక్తులకు దర్శనం కల్పించారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు# కొత్తూరు మురళి .