రోజల శిక్షణకు హాజరుకావాలి:బొబ్బిలి ఎంపీడీవో

0
2

బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం, గురువారం ఎస్.బి.ఎం(జి) ఆక్టివిస్ట్ప జరగనున్న శిక్షణను జయప్రదం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. రెండు రోజులు శిక్షణకు గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు హాజరు కావాలని కోరారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

#Boiena Rajesh