పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను హిందూ సంఘాల నాయకులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆలయం స్థానిక కుటుంబాల సహకారంతోనే అభివృద్ధి చెందిందని, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా వేలంపాటను అడ్డుకున్నామని, ఆలయాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు# కొత్తూరు మురళి .









