ఈ కార్యక్రమంలో TPCC అధికార ప్రతినిధి శ్రీ మహేష్ గారు, DCC అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు, నగర అధ్యక్షులు రామకృష్ణ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ గారు, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ గారు, మేయర్ శ్రీమతి ఉమారాణి గారు, NUDA చైర్మన్ కేశ వేణు గారు, కల్లుగీత కార్మికుల సంస్థ చైర్మన్ శేఖర్ గౌడ్ గారు, రత్నాకర్ గారు, BLAs, కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
శిక్షణ కార్యక్రమంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజలతో మరింత సమర్థవంతమైన అనుసంధానం, భవిష్యత్ కార్యాచరణపై విలువైన సూచనలు, మార్గదర్శకాలు అందించబడ్డాయి










