ప్రత్తిపాడులో శుక్రవారం వైసీపీ ర్యాలీ అనంతరం గుంటూరు వైపు వెళ్తున్న సమయంలో ఒక టీవీఎస్ ద్విచక్ర వాహనం మరో వాహనం కిందకు వెళ్ళింది. వాహనదారులు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, స్థానికులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
#Sivanagendra #bharathaawaz










