ఎన్నాళ్ళుగానో ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూసిన శుభఘడియ వచ్చేసింది. ఉత్తరాంధ్ర ప్రగతికి ఆయువుపట్టు అనదగ్గ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతోంది.
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#AlluriSitaramaRajuAirport
#GatewayToUttarandhra
#ChandrababuNaidu
#AndhraPradesh










