తెలంగాణ : ఈనెల 30న రైతు భరోసా…!|

0
4

తెలంగాణ : వానకాలం రైతు భరోసా నిధులపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. తొలుత ఈనెల 26న నిధులు విడుదల చేస్తారని భావించగా, ఈనెల 30న రిలీజ్ చేయండి అన్నట్టు అనాధికార మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో సీఎం రేవంత్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించి, అందులో ఈ నిధులు రిలీజ్ చేయనున్నారు. ఈ స్కీం కింద ఎకరానికి 6000 రూపాయల చొప్పున డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి