మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట లో నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజీని సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రతి సమస్యను పరిష్కరించడానికి నేనున్నానని విద్యార్థులకు భరోసా కల్పించారు,ముందుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకీ ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ గారు, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్లా సత్యనారాయణ, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు










