పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్|

0
0

పుంగనూరు పట్టణంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి అరీఫా షేక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. పరేష్ కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. కృష్ణ వంశీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజీ కేసులు, కాన్ఫిడబుల్ కేసులు, ఎక్సైజ్ కేసులకు సంబంధించి పోలీస్ అధికారులకు న్యాయమూర్తులు పలు కీలక సూచనలు చేశారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి మార్గం సుగమం అయింది# కొత్తూరు మురళి.