ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7792 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు చేశారు లబ్ధిదారులకు వచ్చే నెలలో పెన్షన్లు అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు కాగా జూలై 31న లబ్ధిదారులందరికి సామాజిక పెన్షన్లు పంపిణీ కోసం 271179 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు వీటితో కలుపుకొని కోటమే గవర్నమెంట్ లో ఇప్పటివరకు 68.598.44 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు









