శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం నరేంద్ర దండి

0
0

ఆత్మీయ మిత్రుడు ఎర్రంశెట్టి మస్తాన్ రాయల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో నిర్వహించిన కాపు చైతన్య రథం కార్యక్రమంలో పాల్గొని నా అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా ఉంది ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గం సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత సాధించడంలో పోషించాల్సిన బాధ్యత సమాజ శ్రేయస్సుకు అందించాల్సిన నిర్మాణాత్మక పాత్ర అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దూర దృష్టి విలువలతో కూడిన రాజకీయాలు ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం పై విస్తృతంగా చర్చించారు అని నరేంద్ర దండి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం కొనియాడారు