వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
యర్రగొండపాలెం నియోజకవర్గం, గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో గౌరవ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు Nimmala Ramanaidu, Dola Bala Veeranjaneya Swamy, Gottipati Ravi Kumar, మార్కాపురం శాసనసభ్యులు Kandula Narayana Reddy, ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎలక్షన్ బాబు గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రభావిత రైతులు, నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలుసుకొని, వారి సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.










