పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల విద్యార్థి మహమ్మద్ అఫాక్ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించినట్లు ప్రిన్సిపల్ జయసింహ నాయుడు సోమవారం తెలిపారు. పదో తరగతిలో 572 మార్కులు సాధించి ప్రతిభ చూపిన అఫాక్ను పాఠశాల బృందం, గ్రామస్తులు అభినందించారు
#కొత్తూరు మురళి .










