పుంగనూరు:నేడు కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్|

0
1

పుంగనూరు పట్టణ కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆరీఫా షేక్ తెలిపారు. న్యాయమూర్తులు పరేష్‌కుమార్, కృష్ణవంశితో కలిసి సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామని అన్నారు. న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, కక్షిదారులు సమయానికి హాజరై అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు

#కొత్తూరు మురళి .