ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా, బీమా కలిపి మొత్తం రూ.10 లక్షలు చొప్పున ఇవ్వాలి. కానీ తన హయాంలో జగన్ వాటన్నిటినీ పెండింగ్ పెట్టాడు. ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జులై 8 న చెల్లించింది. అటువంటి జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మత్స్యకారుల వద్దకు వెళ్తున్నాడు?










