నందవరం మండలం హాలహర్వి గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ పార్టీ నందవరం మండల ఉపాధ్యక్షులు, నందవరం మండల కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భీమయ్య గారు పాల్గొని విద్యార్థులను వలస కూలీలుగా తీసుకెళ్లడం బాధాకరం , ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు , వారికి కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఇక నుండి విద్యార్థులను పాఠశాలకు మాత్రమే పంపాలని, వలసలకు తీసుకెళ్లకూడదని ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్దలు పెద్దపెద్దలు పాల్గొన్నారు.










