భారత్ అవాజ్ న్యూస్:-27 జూలై రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ కారణంగా కార్డియాక్ అరెస్ట్ అయినట్లు యశోద వైద్యులు గుర్తించారు. తొమ్మిది సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారని, మరో 48 గంటల తర్వాత పోస్ట్ సీపీఆర్ అనంతరం మెదడు స్పందనపై స్పష్టత వస్తుందని డాక్టర్ రామకృష్ణ బృందం KCR మరియు హరీష్ రావు కు వివరించినట్టు తెలిసింది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారని డాక్టర్లు తెలిపారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…










