వీరభద్ర స్వామి శాకాంబరి ఉత్సవం ఆహ్వాన పత్రిక అందజేత|

0
1

 

 

*ఈనెల 29న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో  దేవి ఉత్సవం*

 

*టిడిపి నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం పత్రిక అందజేసిన వీరభద్ర స్వామి ఆలయ E O మరియు చైర్మన్*

 

అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 29న శాకాంబరీ దేవి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి.వి రమణారెడ్డి& చైర్మన్ మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా రాయచోటి లోని టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సతీసమేతంగా హాజరు కావాలని, ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.