రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరు ఎలక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం క్లస్టర్ 8 పరిధిలోని రామచంద్ర కోట గ్రామంలోని 219 220 బూతులలో ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు అందించి ప్రభుత్వం ఇస్తున్న వికలాంగు పింఛన్ వృద్ధాప్య పెన్షన్ సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం రైతు భరోసా పథకాల గురించి వివరించటం జరిగింది
ఈ కార్యక్రమంలో పసుపు సైనికుడు క్లస్టర్ కో కన్వీనర్ ఈదర మల్లయ్య సీనియర్ నాయకులు M సుబ్బారాయుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు దర్శనం దేవయ్య నాయకులు వెంకటేశ్వర్లు వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి వెంకట్ రెడ్డి యహ్వాన్ పోలయ్య ఏలియెజర్ శాంతిరాజు బూతు కన్వీనర్లు కే ఎస్ ఎస్ లు తదితరులు పాల్గొన్నారు









