రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గౌ శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు
అసానాబాద గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన పసుపు సైనికుడు క్లస్టర్ కో కన్వీనర్ ఈదర మల్లయ్య
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం క్లస్టర్ 8 పరిధిలోని అస్సానాబాద్ గ్రామంలో 214 బూతులో ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు అందించి ప్రభుత్వం ఇస్తున్న వికలాంగు పింఛన్ వృద్ధాప్య పెన్షన్ సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం రైతు భరోసా పథకాల గురించి రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులు వివరించటం జరిగింది










