మహనీయుల త్యాగాలు మరువలేనిది|

0
0

స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులు త్యాగాలు మరువలేనిదని ఆర్డీఓ రామ్మోహనరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలో బుధవారం హర్ ఘర్ తిరంగ ర్యాలీ చేశారు. జాతీయ జెండాలతో ర్యాలీ చేసి స్వాతంత్ర్య పోరాట చరిత్రను నెమరు వేసుకున్నారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికీ స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. మహనీయులు ఆశయ సాధన కోసం పని చేయాలని ఎమ్మార్వో శ్రీను, కమిషనర్ రామలక్ష్మి అన్నారు.

#RAJESH