బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చి మెరిట్ అభ్యర్థులకు నష్టం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
#RAJESH










