సభలో నియోజకవర్గ సమస్యలును ప్రస్తావించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిని మంచిర్యాల్ ప్రజలు కోరుతున్నారు.22 ఏ నిషేధిత భూములు సమస్యతోపాటు, రాళ్ళవాగు వంతలను, కరుకట్టు నిర్మాణానికి నిధులు సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లకు విడుదల చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ సమావేశంలో ప్రజల నిరక్షణకు సమాధానం లభిస్తుందో లేదో వేచి చూడాలి.










