మంచిర్యాల్: దివ్యాంగి విద్యార్థులకు గుర్తింపు శిబిరం

0
2

మంచిర్యాల్ లోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాల లో గురువారం దివ్యాంగి విద్యార్థులకు మధు ఉపకరణ పరికరాలు నిర్ధారణ గుర్తింపు శిబిరం నిర్వహించారు. శివరానికి 113 విద్యార్థులు హాజరు కాగా వైద్యులు వ్యాధి నిర్ధారణ, ఉపకారణాలు కు అవసరమైన పరీక్షలు చేశారు. జిల్లా అదునపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య మాట్లాడుతూ దివ్యంగా ఆత్మవిశ్వాసంతో చెడ్డగా చదువుకొని అన్ని రంగాల్లో మంచి స్థాయిలో శిలపడాలని సూచించారు..