South ZoneAndhra Pradesh అమ్మవారి దర్శనం చేసిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ | By Bharat Aawaz - 23 November 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram కర్నూలు జిల్లా గూడూరు మండలం కే నాగలాపురం గ్రామం శ్రీ సుంకుల పరమేశ్వర అమ్మవారు దర్శించుకున్నారు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి . గోపాల్ రెడ్డి, సుంకన్న , ఆలయ సిబ్బంది కేశవులు, అర్చకులు, ఎస్సై శరత్ కుమార్ రెడ్డి,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.