కేంద్ర కేబినెట్ భేటీ

0
2

*కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*

*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*

*రాత్రి 8.30గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న..ప్రధాని మోడీ*

రాజమండ్రి-విశాఖ 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు.

ప్రధాని గ్రామీణ సడక్‌ యోజన మూడేళ్ల పాటు పొడిగింపు.

భారత్‌ మారిటైమ్‌ ఇన్సూరెన్స్‌ పూల్ ఏర్పాటుకు ఆమోదం.

పూల్‌ ఏర్పాటు కోసం రూ.12,980 కోట్ల నిధులు.
కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీ.
పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు కేటాయింపు.
198 కిలోమీటర్ల మేర కారిడార్‌ ఏర్పాటు.

గోదావరిపై 4.3 కి.మీ మేర వంతెన నిర్మాణానికి ఆమోదం.