ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభ ఉన్న రోజే.. రేవంత్ రెడ్డి కాళేశ్వరం బరాజ్ ల సందర్శన
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లబ్యారేజీలను సందర్శించనున్న ముఖ్యమంత్రి
కేసీఆర్ సభ నుంచి ప్రజల దృష్టి నుంచి మరల్చడానికే రేవంత్ ఇలా ప్లాన్ చేశారంటూ నెట్టింట్లో కామెంట్లు










