విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం దగ్గర పడింది. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ కృషితో, కేంద్రం సహకారంతో ఏపీకి వచ్చిన దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్. ఈనెల 28వ తేదీన గూగుల్ డేటా సెంటర్కు భూమి పూజ నిర్వహించనున్నారు.









