మేలు జాతి దూడల ప్రదర్శన

0
22

చిలుకూరు మండల పరిధిలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా పశు వైద్య శిబిరము, మేలు జాతి దూడల ప్రదర్శన పశువుల యాజమాన్య పద్ధతుల గురించి, అవగాహన కార్యక్రమం డాక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీరారెడ్డి, గ్రామ సర్పంచ్, కొల్లు పుల్లమ్మ నాగయ్య, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.