మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
2

తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమానికి ప్రజాసేవకు ఎల్లప్పుడూ అంకితభావంతో ముందుకు సాగుతున్న మీ నాయకత్వం ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మహానాడు విజయవంతం కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాయచోటి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు