విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్

0
1

*విజయవాడ ఇంద్రకిలాద్రి క్షేత్రానికి విచ్చేసిన యువ నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు*

*అమ్మవారి ఆలయానికి శనివారం ఉదయం విచ్చేసిన లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన* *దేవాదాయ శాఖ కమిషనర్* *రామచంద్ర మోహన్*, *ఆలయ ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ( గాంధీ ), పాలకమండలి సభ్యులు*

*వేద పండితులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలోకి తోడుకొని వెళ్లారు వెళ్లారు*

*అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్ బాబు*