భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట15 మండలం బేగంపేట గ్రామంలో జింక మృతదేహం కనిపించింది చల్లూరు బేగంపేట రహదారి ప్రక్కన జింకపడి ఉండగా ఈ ఘటనపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు జింక సహజంగా చనిపోయిందా లేక ఎవరైనా వేటాడే చంపారా అనే కోణంలో చర్చ జరుగుతుంది అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు










