పుంగునూరులో ప్రారంభమైన రోడ్డు పనులు కొత్తూరు మురళి

0
8

పుంగనూరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పుంగనూరు-బెంగళూరు రహదారి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. గతంలో అధ్వాన స్థితికి చేరుకున్న ఈ రోడ్డుపై పలు కథనాలు రావడంతో అధికారులు స్పందించి పనులు మొదలుపెట్టారు. అయితే, కొన్ని నెలలుగా పనులు నిలిచిపోవడంతో కూటమి నాయకులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. బిజెపి నాయకులు అయుబ్ ఖాన్ నిరాహార దీక్షకు కూడా సిద్ధమయ్యారు. దీంతో అధికారులు స్పందించి పనులు పునఃప్రారంభించారు# కొత్తూరు మురళి.