పుంగనూరు: కల్తీ ఎరువులతో రైతుల ధర్నా

0
3

అన్నమయ్య జిల్లా, సోమల మండల కేంద్రంలో మంగళవారం పలువురు రైతులు ధర్నా నిర్వహించారు. టమాటా సాగు కోసం కొనుగోలు చేసిన డ్రిప్ ఎరువులో కల్తీ ఉందని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.