చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో రవి కుమార్ అనే రైతు పొలంలో మంగళవారం మే పుష్పం వికసించింది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే మే నెలలో వికసించే ఈ పుష్పాన్ని చూసి రైతు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తొలకరి వర్షాలకు సూచికగా ఈ పుష్పాన్ని భావిస్తున్నట్లు మరో రైతు పెద్దన్న తెలిపారు# కొత్తూరు మురళి .










