మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ రోడ్ లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సంబదిత అధికారులను ఆదేశించారు. గురువారం అభివృద్ధి పనులను మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్లు సుమన్యుయంతో పనులు పూర్తి చేసి అందుబాటులో కి తీసుకురావాలని వివరించారు..










