పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదంమురళి|

0
0

పుంగనూరు మండలంలోని రాయలపేట రోడ్డులోని మొరంపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున ముని వెంకటప్పకు చెందిన వరిగడ్డివామి అగ్నిప్రమాదానికి గురైంది. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రైతుకు సుమారు రూ. 40 వేల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేయబడింది. రాతి కూసాలు, కోయలు సగభాగం మంటల్లో కాలిపోయాయని అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.