మంచిర్యాల్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పనితీరు అభినందనీయమని జిల్లా అదనపు జడ్జ్ శ్రీనివాస్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్నాయనకు మంగళవారం బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికారు. న్యాయం వైపు లాయర్లు చూపిస్తున్న కృషి ఆదర్శమైనది, వారి సేవలు మర్చిపోలని జడ్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సత్తయ్య, రవీందర్రావు, తుల ఆంజనేయులు పాల్గొన్నారు..










