అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ రమేశ్రెడ్డి మంగళవారం పుంగనూరులో గృహ నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గానికి 1,442 పక్కా గృహాలు మంజూరయ్యాయని, ఆగస్టు 15 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 4,339 మంది లబ్ధిదారులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా కృషి చేయాలని సూచించారు# కొత్తూరు మురళి .










