శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో 54 రోజుల హుండీ ఆదాయం రూ. 1, 25, 45, 420 వచ్చింది. హుండీలో 43. 950 గ్రాముల బంగారంతో పాటు 55. 100 గ్రాముల వెండి, 6 విదేశీ కరెన్సీ నోట్లు. –2, కువైట్ దినార్–1, థాయ్ బాత్–1, ట్రినిడాడ్ & టొబాగో డాలర్లు–2 అలాగే అన్నదాన హుండీ ఆదాయం రూ. 22, 179, శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన హుండీ ఆదాయం రూ. 96, 241 వచ్చింది. బోయకొండ దేవస్థానం ఉప కమిషనర్ & ఈఓ జె. ఏకాంబరం ఆధ్వర్యంలో హుండీ లెక్కించారు.
అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి జె. విశ్వనాథ్ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. చౌడేపల్లి పోలీసు సిబ్బంది, పుంగనూరు ఇండియన్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










