యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగవ బుధవారం సమీక్ష సమావేశం మరియు డోర్ టు డోర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.
ఇన్ చార్జ్ శ్రీ Guduri Erixion Babu గారు మాట్లాడుతూ:- ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి TDP ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలి. బూత్ స్థాయి నాయకులు ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉండాలని” పిలుపునిచ్చారు.
ప్రతి బూత్ లో 100% కవరేజ్ తో D2D ని విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారితో కలిసి నేను కూడా పాల్గొన్నాను.










