విద్యారంగ పరిరక్షణకు పోరాటం|

0
0

విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయులు హక్కుల కోసం యుటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి అన్నారు.బొబ్బిలిలో సోమవారం యుటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించి జెండా ఎగురవేశారు.విద్యా రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయని విమర్శించారు. విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యా యులు హక్కులు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

#Rajesh